2012-11-17 – On This Day  

This Day in History: 2012-11-17

2012 : హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ (బాల్ కేశవ్ ఠాక్రే) మరణం. భరతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, కార్టూనిస్ట్. ‘శివసేన’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. యునైటెడ్ మహారాష్ట్ర నుండి మరాఠీ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిండు. ‘సామ్నా’ పత్రిక స్థాపించాడు. 1993 ముంబై అల్లర్లలో ఈ పత్రిక హింసను ప్రేరేపించింది. ఆయన కుమారుడు మహారాష్ట్ర కు 19వ ముఖ్యమంత్రి.