1963-11-21 – On This Day  

This Day in History: 1963-11-21

1963 : కేరళలో ‘తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్’ భారతీయ అంతరిక్ష నౌకాశ్రయం స్థాపించబడింది. ఆరోజునే మొట్టమొదటి నైక్-అపాచీ అనే సౌండింగ్ రాకెట్‌ని (సైకిల్ మీద ట్రావెల్ చేయబడిన మొదటి రాకెట్) ప్రయోగించడంతో భారత అంతరిక్ష కార్యక్రమానికి నాంది పలికింది.