1904-12-29 – On This Day  

This Day in History: 1904-12-29

1904 : పద్మ విభూషణ్ కువెంపు (కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప) జననం. భారతీయ కవి, నాటక రచయిత, నవలా రచయిత, విమర్శకుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి కన్నడ రచయిత. రాష్ట్రకవి, కర్ణాటక రత్న గౌరవ పురస్కారాలు పొందాడు. కర్ణాటక రాష్ట్ర గీతం ‘జయ భారత జననీయ తనూజాతే’ రచించాడు.