1998-01-14 – On This Day  

This Day in History: 1998-01-14

1998 : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బులక్ష్మి కి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను అందించారు. దీంతో ఆమె ఈ ఘనత అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించింది.