- దినోత్సవం
అమరవీరుల దినోత్సవం (మడగాస్కర్)
- సంఘటనలు
1857 : ఆవు మరియు పంది కొవ్వు యొక్క గ్రీజుతో తయారుచేసిన తూటాను నోటితో కొరకి వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు తనకు ఎదురైన బ్రిటిష్ అధికారిని కాల్చాడు.
1954 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA) స్థాపించబడింది.
1982 : 'తెలుగుదేశం' రాజకీయ పార్టీ స్థాపించబడింది.
- జననం
1928 : రొమేష్ భండారీ జననం. పాకిస్తానీ భరతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్.
1930 : పద్మ విభూషణ్ అనిరుద్ జుగ్నాథ్ జననం. మారిషస్ న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. మారిషస్ 4వ అధ్యక్షుడు.
1950 : ప్రసాద్ బాబు (కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1972 : ప్రీతి సుశీల్ పటేల్ జననం. బ్రిటీష్ రాజకీయవేత్త. యునైటెడ్ కింగ్డమ్ హోం సెక్రటరీ.
1995 : విశ్వక్ సేన్ (దినేష్ నాయుడు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత.
చరిత్ర కొనసాగుతుంది..