1929 : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క మొదటి అకాడమీ అవార్డ్స్ (OSCAR) వేడుక జరిగింది.
1975 : భారతదేశంలో సిక్కిం 22వ రాష్ట్రంగా అవతరించింది.
1975 : జపాన్ కు చెందిన పర్వతరోహిణి జుంకో తబీ మౌంట్ ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ప్రపంచంలోనే మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.
1996 : భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవి బాధ్యతలు స్వీకరించాడు.