-753 : రోమ్ నగరం స్థాపించబడింది.
1913 : ముంబైలోని గ్రాంట్ రోడ్లోని ఒలింపియా థియేటర్లో 'రాజా హరిశ్చంద్ర' ప్రీమియర్ ప్రదర్శించబడింది.
1944 : ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి జనరల్ చార్లెస్ డి గల్లె నేతృత్వంలో చట్టపరంగా తాత్కాలిక ప్రభుత్వంలో చట్టంగా సంతకం చేయబడింది.
1997 : భారతదేశ 12వ ప్రధానమంత్రిగా ఐ కె గుజ్రాల్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1997 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి హెచ్ డి దేవెగౌడ పదవి విరమణ చేశాడు.