1917 : ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడినది.
1986 : ఉక్రేనియన్ లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రియాక్టర్ 4లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదం సంభవించింది.
2012 : ఇస్రో యొక్క భారతదేశ మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం (RISAT 1) ప్రయోగించింది.
2014 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి పళనిసామి సదాశివం పదవి విరమణ చేశాడు.