1857 : భారతదేశంలో 'కలకత్తా విశ్వవిద్యాలయం' స్థాపించబడింది.
1950 : 'వందేమాతరం' అనే పద్యాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.
1950 : 'జనగణమన' గేయాన్ని జాతీయ గీతంగా భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.
1950 : యునైటెడ్ ప్రావిన్సులను ఉత్తరప్రదేశ్గా పేరు మార్చారు.
1966 : భారతదేశ 3వ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ పదవి బాధ్యతలు స్వీకరించింది.
1991 : డాక్టర్ ఇందిరా హిందుజా మెనోపాజ్ మరియు అకాల అండాశయ వైఫల్యం ఉన్న రోగుల కోసం 'ఓసైట్ డొనేషన్ టెక్నిక్' ద్వారా భారతదేశపు మొదటి శిశువును అందించింది.