- సంఘటనలు
1971 : మధ్యప్రదేశ్ 4వ గవర్నర్ గా సత్య నారాయణ్ సిన్హా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1975 : ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించింది, 1975 ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది.
1979 : ఫిలిప్స్ కంపనీ మొదటిసారిగా కాంపాక్ట్ డిస్క్ (CD) ను బహిరంగంగా ప్రదర్శించింది.
- జననం
1889 : బిశ్వనాథ్ దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, న్యాయవాది, పరోపకారి. బ్రిటీష్ ఇండియా ఒడిశా ప్రావిన్స్ ప్రధానమంత్రి. ఒడిశా 7వ ముఖ్యమంత్రి.
1953 : వసుంధర రాజే (వసుంధర రాజే సింధియా సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. రాజస్థాన్ 12వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ మొదటి మహిళా ముఖ్యమంత్రి.
- మరణం
1888 : పద్మ విభూషణ్ బి జి ఖేర్ (బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. బొంబాయి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.
1995 : పద్మశ్రీ శూరనాద్ కుంజన్ పిళ్లై మరణం. భారతీయ పరిశోధకుడు, నిఘంటువు రచయిత, కవి, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, వక్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, మలయాళ భాషా పండితుడు.
చరిత్ర కొనసాగుతుంది..
సిరియా విప్లవ దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా సహకార బ్రూ దినోత్సవం