- దినోత్సవం
జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవం (ఇండియా)
హిమాచల్ దినోత్సవం (ఇండియా)
భారతీయ రైల్వే వారోత్సవం (ఆరవ రోజు)
అంతర్జాతీయ బయోమెడికల్ లేబొరేటరీ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సంస్కృతి దినోత్సవం
ప్రపంచ కళా దినోత్సవం
- సంఘటనలు
1912 : ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విలాసవంతమైన మొట్టమొదటి ఓడ RMS టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.1915 : హైదరాబాద్ హై కోర్టు భావన నిర్మాణం ప్రారంభించబడింది.
1925 : గోదావరి జిల్లాను, కృష్ణా జిల్లాను విడదీసి 'పశ్చిమ గోదావరి' జిల్లా ఏర్పాటుచేశారు. గోదావరి జిల్లా పేరు 'తూర్పు గోదావరి' గా మారింది.
1948 : హిమాచల్ ప్రదేశ్ అధికారిక ప్రావిన్స్గా స్థాపించబడింది.2023 : ఫెమినా మిస్ ఇండియా 2023 పోటీలో నందిని గుప్తా విజేతగా నిలిచింది.
- జననం
1469 : గురు నానక్ (నానక్ ఖత్రి) జననం. పాకిస్తానీ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, కవి. సిక్కు మత స్థాపకుడు. పది మంది సిక్కు గురువులలో మొదటివాడు.
1901 : పద్మ విభూషణ్ అజోయ్ కుమార్ ముఖర్జీ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ ముఖ్యమంత్రి.
1906 : చండ ప్రచండ శిలాభినవకొక్కొండ కొంపెల్ల జనార్దనరావు జననం. భారతీయ భావ కవి, నాటక రచయిత, సంపాదకుడు.
1949 : బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీశాఖ, సైన్స్ & టెక్నాలజీ, సహకార మంత్రి.
1972 : మందిరా బేడి జననం. భారతీయ సినీ నటి, ఫ్యాషన్ డిజైనర్, టెలివిజన్ ప్రజెంటర్.
1977 : సాక్షి శివానంద్ జననం. భారతీయ సినీ నటి.
1977 : పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ జననం. భారతీయ ఇసుక కళాకారుడు.
చరిత్ర కొనసాగుతుంది..
1985 : శంభునాథ్ దే మరణం. భారతీయ వైద్య శాస్త్రవేత్త, పరిశోధకుడు. కలరా యొక్క జంతు నమూనా అయిన 'కలరా టాక్సిన్' ను కనుగొన్నాడు.