- సంఘటనలు
1949 : యునైటెడ్ ప్రావిన్స్ చివరి గవర్నర్ గా హోమీ మోడీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1998 : జమ్ము & కాశ్మీర్ గవర్నర్ పదవి నుండి కె వి కృష్ణారావు పదవి విరమణ చేశాడు.
1998 : జమ్ము & కాశ్మీర్ గవర్నర్ గా గిరీష్ చంద్ర సక్సేనా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
- జననం
1797 : అబ్రహం పినియో గెస్నర్ జననం. కెనడియన్ వైద్యుడు, భూగర్భ శాస్త్రవేత్త. కిరోసిన్ కనుగొన్నాడు.
1921 : భారతరత్న సత్యజిత్ రే జననం. భారతీయ సినీ నిర్మాత, స్క్రీన్ రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత, వ్యాసకర్త, గీత రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, ఇలస్ట్రేటర్, కాలిగ్రాఫర్, సంగీత స్వరకర్త.
1921 : పద్మ విభూషణ్ బి బి లాల్ (బ్రజ్ బసి లాల్) జననం. భారతీయ రచయిత, పురావస్తు శాస్త్రవేత్త.
1929 : పద్మ విభూషణ్ జిగ్మే దోర్జీ వాంగ్చుక్ జననం. భూటాన్ డ్రుక్ గ్యాల్పో. ఆధునిక భూటాన్ పితామహుడు. పద్మ విభూషణ్ గౌరవం అందుకున్న మొదటి భారతీయేతరుడు.
1993 : గాయత్రీ శంకర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.
- మరణం
1975 : పద్మ విభూషణ్ ముత్యాల పద్మజా నాయుడు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ గవర్నర్. హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ సహ స్థాపకురాలు. సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడుల కుమార్తె.
2011 : ఒసామా బిన్ లాడెన్ (ఒసామా బిన్ మొహమ్మద్ బిన్ అవద్ బిన్ లాడెన్) మరణం. సౌదీ అరేబియన్ ఉగ్రవాది. పాన్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'అల్-ఖైదా' స్థాపకుడు.
చరిత్ర కొనసాగుతుంది..
అంతర్జాతీయ స్కర్వీ అవగాహన దినోత్సవం
జాతీయ పతాక దినోత్సవం (పోలాండ్)
ప్రపంచ ట్యూనా దినోత్సవం