1933 : సర్ ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ మరణం. బ్రిటీష్ ఇంజనీర్, మార్గదర్శకుడు. కార్ల నిర్మాణ సంస్థ 'రోల్స్ రాయిస్ లిమిటెడ్' సహవ్యవస్థాపకుడు.
2001 : ఎం ఎ ఖాన్ (కున్వర్ మహమూద్ అలీ ఖాన్) మరణం. భారతీయ న్యాయవాది, రైతు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 14వ గవర్నర్.
2013 : పద్మ భూషణ్ లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ మరణం. భారతీయ కర్నాటక వయోలిన్, గాయకుడు, స్వరకర్త. నాద విద్యా తిలక, నాద విద్యా రత్నాకర, వాద్య సంగీత బిరుదులను పొందాడు.
2013 : పద్మ భూషణ్ జగదీష్ శరణ్ వర్మ మరణం. భారతీయ న్యాయనిపుణుడు. భారతదేశ 27వ ప్రధాన న్యాయమూర్తి.