- సంఘటనలు
- 1859
1859 : లార్డ్ కానింగ్ భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య యుద్ధం (1857 నాటి భారతీయ తిరుగుబాటు) ముగిసినట్లు అధికారికంగా ప్రకటించాడు. వాస్తవానికి 20 జూన్ 1858న తిరుగుబాటుదారుల ఓటమితో యుద్ధం ముగిసింది. నవంబర్ 1, 1858న, హత్యలు చేయని వారికి మినహా తిరుగుబాటులో పాల్గొన్న వారందరికీ బ్రిటిష్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. 1859 జూలై 8న యుద్ధం ముగిసిందని ప్రకటించారు. - 1954
1954 : భారతదేశంలోని పంజాబ్లో ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రపంచంలోనే అతిపెద్ద భాక్రానంగల్ డ్యామ్ కాలువను ప్రారంభించాడు.
- జననం
- 1898
1898 : పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా జననం. భారతీయ రాజకీయవేత్త. మద్రాసు ప్రెసిడెన్సీ 11వ ముఖ్యమంత్రి. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఒడిశా 4వ గవర్నర్. - 1908
పద్మ విభూషణ్
వి కె ఆర్ వి రావు (విజయేంద్ర కస్తూరి రంగా వరదరాజ రావు) జననం.
భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త, విద్యావేత్త.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (DSE) వ్యవస్థాపకుడు. - 1914
1914 : జ్యోతి బసు (జ్యోతిరింద్ర బసు) జననం. భారతీయ రాజకీయవేత్త, సంపాదకుడు. పశ్చిమ బెంగాల్ 6వ ముఖ్యమంత్రి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహ వ్యవస్థాపకుడు. పీపుల్స్ డెమోక్రసీ వ్యవస్థాపకుడు. - 1937
1937 : పద్మశ్రీ గిరిరాజ్ కిషోర్ జననం. భారతీయ రచయిత, వ్యాసకర్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత. - 1949
1949 : వైఎస్ఆర్ (యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రి. - 1966
1966 : కళైమామణి రేవతి (ఆశా కెలున్ని) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, గాయకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నృత్యకారిణి, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. - 1972
1972 : పద్మశ్రీ సౌరవ్ గంగూలీ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, కెప్టెన్. వన్డే ఇంటర్నేషనల్స్లో వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న మొదటి క్రికెటర్. - 1983
1983 : మీరా చోప్రా జననం. భారతీయ సినీ నటి, కథకురాలు, ఫిట్నెస్ ఔత్సాహికరాలు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. 'నీల' మారుపేరు కలదు. ప్రియాంక చోప్రా మేనకోడలు.
- మరణం
- 1695
1695 : క్రిస్టియాన్ హ్యూజెన్స్ మరణం. డచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆవిష్కర్త. శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం 'టైటాన్' కనుగొన్నాడు. - 2006
2006 : పద్మ విభూషణ్ రాజారావు మరణం. భారతీయ అమెరికన్ రచయిత, ప్రొఫెసర్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. - 2007
2007 : యంగ్ టర్క్ చంద్రశేఖర్ సింగ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 8వ ప్రధానమంత్రి. సమాజ్వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) వ్యవస్థాపకుడు. జనతా పార్టీ అధ్యక్షుడు. - 2022
2022 : పద్మ విభూషణ్ షింజో అబే మరణం. జపాన్ ప్రధానమంత్రి.
చరిత్ర కొనసాగుతుంది..
మేథ్ 2.0 దినోత్సవం
వైఎస్ఆర్ రైతు దినోత్సవం (ఆంధ్ర ప్రదేశ్)