- దినోత్సవం
ప్రపంచ సమోసా దినోత్సవం
జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (ఇండియా)
జాతీయ పోషక ఆహార వారోత్సవం (ఇండియా)
అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం
- సంఘటనలు
- 1920
మహాత్మాగాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించబడింది. - 2007
2007 : రాజస్థాన్ గవర్నర్ పదవి నుండి అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి విరమణ చేశాడు. - 2014
2014 : కేరళ 21వ గవర్నర్ గా పళనిసామి సదాశివం పదవి బాధ్యతలు స్వీకరిచాడు. - 2018
2018 : 'విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ' (VUDA) ను రద్దు చేసి దాని స్థానంలో 'విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ' (VMRDA) ను ఏర్పాటు చేశారు. - 2019
2019 : భారతదేశంలోని హైదరాబాద్లో 74 సంవత్సరాల వయస్సు గల ఎర్రమట్టి మంగమ్మ కవలలకు జన్మనిచ్చిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తల్లి అయ్యింది. - 2019
2019 : కేరళ గవర్నర్ పదవి నుండి పళనిసామి సదాశివం పదవి విరమణ చేశాడు. - 2022
2022 : బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయింది. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టిన మూడో మహిళ.
- జననం
- 1888
1888 : భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ (సర్వేపల్లి రాధాకృష్ణయ్య) జననం. భారతీయ తత్వవేత్త, అధ్యాపకుడు, రాజనీతిజ్ఞుడు. భారతదేశ 2వ రాష్ట్రపతి. - 1927
1927 : పల్లెంపాటి వెంకటేశ్వర్లు జననం. భారతీయ పారిశ్రామికవేత్త. కాకతీయ సిమెంట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్. కాకతీయ చక్కెర ఫ్యాక్టరీ, విద్యుత్ సంస్థలను స్థాపించాడు. - 1976
1976 : పంకజ్ త్రిపాఠి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, చెఫ్.
- మరణం
- 1986
హైజాకింగ్ హీరోయిన్
నీర్జా భానోట్ 🔴
మరణం.
భారతీయ ఫ్లైట్ అటెండెంట్, మోడల్.
అశోక చక్ర పొందిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలు. - 1997
భారతరత్న
మదర్ థెరిసా 🔴
(ఆగ్నెస్ గోంక్షే బోజాక్షియు)
మరణం.
అల్బేనియన్ భారతీయ రోమన్ కాథలిక్ సన్యాసిని, మిషనరీ, మానవతావాది, సామాజిక కార్యకర్త, నోబెల్ గ్రహీత.
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు. - 2005
2005 : లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా మగర్ మరణం. భారతీయ ఆర్మీ అధికారి. పరమ వీర చక్ర గ్రహీత. - 2010
2010 : పద్మ విభూషణ్ హోమీ నుస్సర్వాన్జీ సేత్నా మరణం. భారతీయ అణు శాస్త్రవేత్త, రసాయన ఇంజనీర్. భారతదేశ మొదటి విజయవంతమైన అణుబాంబు పరీక్ష 'స్మైలింగ్ బుద్ధ' కు రసాయిన ఇంజనీర్.
చరిత్ర కొనసాగుతుంది..