Today in History – On This Day  

Today in History

దినోత్సవం

National Mango Dayజాతీయ మామిడి దినోత్సవం (ఇండియా)

Pi Approximation Day'పై' ఉజ్జాయింపు దినోత్సవం

గాంబియా విప్లవ దినోత్సవం

ప్రపంచ మెదడు దినోత్సవం

సంఘటనలు
1933

Wiley Hardeman Post1933 : విలే హర్డేమాన్ పోస్ట్ ఒంటరిగా విమానంలో 7 రోజుల, 18 గంటల, 49½ నిమిషాలలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.

1947

1947 : భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో సూరయ్య త్యాబ్జీ చే రూపొందించబడిన ప్రస్తుత భారత జాతీయ జెండా ఆమోదించబడింది.

1999

msn messenger microsoft1999 : మైక్రోసాప్ట్ యొక్క ఉచిత ఇంటర్నెట్ మెసేజింగ్ సర్విస్ అయిన 'మైక్రోసాఫ్ట్ సర్చ్ నెట్వర్క్ మెసెంజర్' (MSN Messenger) ప్రారంభించబడింది.

2014

Aziz Qureshi2014 : ఉత్తరప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ పదవి నుండి డాక్టర్ అజీజ్ ఖురేషీ పదవి విరమణ చేశాడు.

జననం
1887

1887 : జర్మన్ ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (వాయువులలో అస్థిర ఎలక్ట్రాన్ గుద్దుకోవటం మీద పరిశోధన), హెన్రిచ్ రుడాల్ఫ్ హెర్ట్జ్ మేనల్లుడు గుస్తావ్ లుడ్విగ్ హెర్ట్జ్ జననం

1915

Begum Shaista Suhrawardy Ikramullah1915 : బేగం షైస్తా సుహ్రావర్ది ఇక్రముల్లా జననం. భారతీయ పాకిస్తానీ రాజకీయవేత్త, దౌత్యవేత్త, రచయిత. లండన్ యూనివర్సిటీ నుంచి PhD. పట్టా పొందిన మొదటి ముస్లిం మహిళ. పాకిస్తాన్ రాజ్యాంగ సభ సభ్యురాలు.

1937

1937 : 1958 మరియు 1964 మధ్య 7 టెస్టుల్లో ఆడిన భారత క్రికెటర్ వసంత బాబూరావు రంజనే జననం

1965

1965 : తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరీబాయి జననం

1985

1985 : కళైమామణి యోగిబాబు జననం. భారతీయ సినీ నటుడు, హాస్య నటుడు, సహాయ దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్.

మరణం
1826

1826 : గియుసేప్ పియాజ్జీ మరణం. ఇటాలియన్ కాథలిక్ మతగురువు, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి  గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దానికి సెరెస్ అని పేరు పెట్టాడు.

1915

1915 : కెనడా యొక్క మొట్టమొదటి రైల్వే నిర్మాణ ఇంజనీర్, ఆవిష్కర్త, శాస్త్రవేత్త, నేటికీ వాడుకలో ఉన్న ప్రామాణిక సమయ వ్యవస్థ (స్టాండర్డ్ టైమ్) ను అభివృద్ధి చేసిన సర్ శాండ్‌ఫోర్డ్ ఫ్లెమింగ్ KCMG మరణం

1918

Indra Lal Roy1918 : ద ఫస్ట్ ఇండియన్ ఫ్లయింగ్ ఏస్ ఇంద్ర లాల్ రాయ్ మరణం. భరతీయ లెఫ్టినెంట్, పైలెట్. విశిష్ట ఫ్లయింగ్ క్రాస్ అవార్డు గ్రహీత. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎగిరిన ఏకైక భారతీయుడు.

1968

Muthulakshmi Reddy1968 : పద్మ భూషణ్ ముత్తులక్ష్మి రెడ్డి మరణం. భారతీయ వైద్యురాలు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. భారతదేశ మొదటి శాసనసభ మహిళా సభ్యురాలు. 'అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌' వ్యవస్థాపకురాలు.

1987

1987 : భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు ఎ.జీ. కృపాల్ సింగ్ (అమృత్సర్ గోవింద్సింగ్ కృపాల్ సింగ్) మరణం

2003

2003 : సద్దాం హుస్సేన్ కుమారులు 'వడాయ్ హుస్సేన్', కుసయ్ హుస్సేన్' ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.

చరిత్ర కొనసాగుతుంది..