1964-11-25 – On This Day  

This Day in History: 1964-11-25

1964 : పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం. భరతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. పద్మశ్రీ పురస్కారం లభించింది. భారతీయ తపాలా ఆయన శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు.