2008-11-26 – On This Day  

This Day in History: 2008-11-26

2008 : పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ కు చెందిన 10 మంది తీవ్రవాదులు ముంబైలో 4 రోజులపాటు (నవంబర్ 29 వరకు) కాల్పులు, బాంబు దాడులు జరిపారు. ఈ దాడిలో 166 మంది ప్రజలు చనిపోగా 300 మంది వరకూ గాయపడ్డారు.