1947-09-29 – On This Day  

This Day in History: 1947-09-29

Sarosh Homi Kapadia1947: సరోష్ హోమీ కపాడియా జననం. భారతదేశ 38వ ప్రధాన న్యాయమూర్తి. గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీ జనరల్ కౌన్సిల్ చైర్మన్. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ సందర్శకుడిగా ఉన్నాడు.