1988-10-29 – On This Day  

This Day in History: 1988-10-29

1988 : పద్మ విభూషణ్ కమలాదేవి ఛటోపాధ్యాయ్ (కమలాదేవి ధరేశ్వర్) మరణం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, సినీ నటి, రచయిత్రి, రాజకీయవేత్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. భారతదేశంలో రాజకీయ పదవికి పోటీ చేసిన మొదటి మహిళ.

హస్తకళల ప్రోత్సాహానికి ఆమె చేసిన కృషికి యునెస్కో ఆమెను అవార్డుతో సత్కరించింది, శాంతినికేతన్ అత్యున్నత పురస్కారమైన దేశికోత్తమ తో సత్కరించింది, రామన్ మెగసెసే అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డులతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ గౌరవ పురస్కారం లభించింది. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ మద్రాసు నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసిన భారతదేశంలో మొదటి మహిళ.