2024 : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోడీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
Event Type: సంఘటనలు
2024-06-04
2024 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడు.
1954-10-10
1954 : భారతదేశంలో జాతీయ చలనచిత్ర అవార్డు మొదటిసారిగా ప్రధానం చేయబడింది.
1983-11-14
1983 : టెలివిజన్ లో మొదటిసారిగా తెలుగులో వార్తలు చదవబడ్డాయి. వార్తలు చదివినది శాంతి స్వరూప్.
1838-11-03
1838 : టైమ్స్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది.
2003-05-05
2003 : లింక్డ్ఇన్ అధికారికంగా ప్రారంభించబడింది.
2011-06-30
2011 : 25 పైసలు మరియు అంతకంటే తక్కువ విలువ కలిగిన నాణేలను చెలామణి నుండి భారత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
1964-06-01
1964 : భారతదేశంలో నయా పైసా లోని ‘నయా’ పదాన్ని తొలగించారు.
1669-04-09
1669 : ఇస్లాం మతాన్ని స్థాపించాలనే ఆసక్తితో, పాఠశాలలు మరియు దేవాలయాలను కూల్చివేయాలని అన్ని ప్రావిన్సుల గవర్నర్లకు ఔరంగజేబు ఆదేశాలు జారీ చేశాడు. (*)
1911-02-18
1911 : ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక ఎయిర్మెయిల్ ఫ్లైట్ భారతదేశంలో జరిగింది