1951-08-03 – On This Day  

This Day in History: 1951-08-03

T Meena Kumari janapareddy thum1951 : టి మీనా కుమారి (జానపరెడ్డి మీనా కుమారి నాయుడు) జననం. భరతీయ న్యాయ నిపుణురాలు. మేఘాలయ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. వయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనుమరాలు.