1994-11-11 – On This Day  

This Day in History: 1994-11-11

1994 : పద్మ విభూషణ్ కువెంపు (కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప) మరణం. భారతీయ కవి, నాటక రచయిత, నవలా రచయిత, విమర్శకుడు, అధ్యాపకుడు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి కన్నడ రచయిత.20వ శతాబ్దపు గొప్ప కన్నడ కవిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. కర్ణాటక రాష్ట్ర గీతం “జయ భారత జననీయ తనూజాతే” రచించాడు. మైసూరు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌. రాష్ట్రకవి, కర్ణాటక రత్న, పద్మ విభూషణ్‌ లాంటి అనేక పురస్కారాలు పొందాడు.