1928-11-17 – On This Day  

This Day in History: 1928-11-17

1928 : పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు, రచయిత, రాజకీయవేత్త. లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకడు. సైమన్ కమిషన్ వ్యతిరేకించాడు. ‘హిందూ అనాథ రిలీఫ్ మూవ్‌మెంట్‌’ వ్యవస్థాపకుడు. లాహోర్ ఆధారిత ఆర్య గెజెట్ వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు.