1943-10-21 – On This Day  

This Day in History: 1943-10-21

netaji Subhas Chandra Bose1943 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెండోవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఆక్రమిత ప్రాంతమైన సింగపూర్ లో తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు చేసాడు. దీనిని ‘ఆజాద్ హింద్’ లేదా ‘ఫ్రీ ఇండియా’ అని పిలుస్తారు.