1939-11-22 – On This Day  

This Day in History: 1939-11-22

1939 : పద్మ విభూషణ్ ములాయం సింగ్ యాదవ్ జననం. భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. భారతదేశ 21వ రక్షణ మంత్రి. ఉత్తరప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. ‘సమాజ్ వాదీ పార్టీ’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.