This Day in History: 1940-04-24
1940 : అజీజ్ ఖురేషి జననం. భారతీయ రాజకీయవేత్త. మిజోరం 15వ గవర్నర్. ఉత్తరాఖండ్ 5వ గవర్నర్. ఉత్తరప్రదేశ్ తాత్కాలిక గవర్నర్గా కూడా నియమించబడ్డాడు. సీనియర్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఛైర్మన్.