1880-11-24 – On This Day  

This Day in History: 1880-11-24

1880 : భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ మొదటి గవర్నర్. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు. భారత రాజ్యాంగ సభ హౌస్ కమిటీ మొదటి ఛైర్మన్. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆంధ్రా బ్యాంకు, ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. రాజ్యసభ సభ్యుడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.