This Day in History: 2020-01-27
2020 : భారతదేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. కేరళలోని త్రిసూర్లోని జనరల్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో 20ఏళ్ల యువతికి కరోనా వచ్చినట్టు గుర్తించారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా తాను జనవరి 23, 2020న చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు తిరిగి వచ్చానని ఆమె వెల్లడించింది.