1914-04-20 – On This Day  

This Day in History: 1914-04-20

1914 : పద్మ భూషణ్ గోపీనాథ్ మొహంతి జననం. భారతీయ నవలా రచయిత, ప్రొఫెసర్. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. మొట్టమొదటి జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఎమెరిటస్ ఫెలో, నెహ్రూ అవార్డు లాంటి అనేక గౌరవాలు, డాక్టరేట్లు పొందాడు.

Share