This Day in History: 1904-09-26
1904 : పద్మ భూషణ్ ఆద్య రంగాచార్య (ఆర్ వి జాగీర్దార్) జననం. భారతీయ నవలా రచయిత, పండితుడు, రంగస్థల నటుడు, నాటకకర్త, దర్శకుడు, అనువాదకుడు, విమర్శకుడు. శ్రీరంగ కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు. సాహిత్యం మరియు విద్యకు చేసిన కృషికి పద్మ భూషణ్ తో సత్కరించారు. సాహిత్య అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలు పొందాడు.
