1889-01-04 – On This Day  

This Day in History: 1889-01-04

1889 : మందకొలత్తూరు పతంజలి శాస్త్రి జననం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ 2వ ప్రధాన న్యాయమూర్తి. తమిళనాడు నుండి ఈ పదవిని పొందిన మొదటివాడు.

Share