This Day in History: 1893-07-02
1893 : పద్మ విభూషణ్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది జననం. భారతీయ అడ్మినిస్ట్రేటర్, సివిల్ సర్వెంట్. పంజాబ్ మొదటి గవర్నర్. ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్. ఒరిస్సా 4వ గవర్నర్. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంజాబ్ రాష్ట్రానికి మొదటి భారతీయ గవర్నర్గా పనిచేశాడు. తరువాత అతను 1953లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి మొదటి గవర్నర్గా పనిచేశాడు.
