This Day in History: 1911-11-26
1911 : పద్మశ్రీ శూరనాద్ కుంజన్ పిళ్లై జననం. భారతీయ పరిశోధకుడు, నిఘంటువు రచయిత, కవి, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, వక్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, మలయాళ భాషా పండితుడు. మలయాళ మహా నిఘంటును సంకలనం చేయడంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. వల్లథోల్ అవార్డు గ్రహీత, ఎజుతచ్చన్ ప్రారంభ పురస్కారాన్ని అందుకున్నాడు.