This Day in History: 1904-03-15
1904 : పద్మ భూషణ్ అన్నదా శంకర్ రే జననం. భారతీయ కవి, రచయిత, వ్యాసకర్త. ఆయన బెంగాలీతొ పాటు కొన్ని ఒడియా కవితలు కూడా రాశాడు. భారతదేశ విభజనను విమర్శిస్తూ అనేక బెంగాలీ కవితలు రాశాడు. అత్యంత ముఖ్యమైనది “టెలేర్ శిషి భాంగ్లో బోలే ఖుకూర్ పరే రాగ్ కరో. ఆయన రాసిన అనేక వ్యాసాలలో ‘బంగ్లా పునరుజ్జీవనం’ అనే పుస్తకం బెంగాల్లో సాంస్కృతిక మరియు సామాజిక విప్లవానికి సంబంధించిన విశ్లేషణాత్మక చరిత్రను కలిగి ఉంది. రే యొక్క అత్యంత ప్రసిద్ధ రచన ‘పాథే ప్రబాసే’.
