This Day in History: 1960-04-27
1960 : పద్మ భూషణ్ రాజశేఖర్ బసు మరణం. భారతీయ బెంగాలీ రసాయిన శాస్త్రవేత్త, రచయిత, నిఘంటువు రచయిత. పరశురామ్ అనే కలం పేరుతో సుపరిచితుడు. 20వ శతాబ్దపు గొప్ప బెంగాలీ హాస్య రచయితగా పరిగణించబడ్డాడు. హాస్య మరియు వ్యంగ్య చిన్న కథలకు ప్రసిద్ధి చెందాడు. 1956లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.
