This Day in History: 1896-03-18
1896 : పద్మ భూషణ్ కుంజి లాల్ దూబే జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, విద్యావేత్త, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ శాసనసభ మొదటి స్పీకర్. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయానికి మొదటి ఉపకులపతి. నాగ్పూర్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్. రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా, బర్మా మరియు సిలోన్ అధ్యక్షుడు. ఇండియా పోస్ట్ 1996లో దూబేపై స్మారక స్టాంపును విడుదల చేసింది.
