This Day in History: 1893-04-09
1893 : పద్మ భూషణ్ రాహుల్ సాంకృత్యాయన్ (కేదార్నాథ్ పాండే) జననం. భారతీయ హిందీ రచయిత, బహుభాషావేత్త, వ్యాసకర్త, పండితుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ట్రావెలాగ్కి ‘సాహిత్య రూపం’ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించాడు. ఆయన భారతదేశంలో అత్యంత విస్తృతంగా పర్యటించిన పండితులలో ఒకడు. తన జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు తన ఇంటి నుండి దూరంగా ప్రయాణాలలో గడిపాడు.
