1945-05-04 – On This Day  

This Day in History: 1945-05-04

1945 : పద్మ భూషణ్ ఎన్ రామ్ (నరసింహన్ రామ్) జననం. భారతీయ పాత్రికేయుడు. ‘ది హిందూ’ మేనేజింగ్ డైరెక్టర్‌. శ్రీలంక రత్న పురస్కారం పొందిన మొదటి భారతీయుడు. కస్తూరి & సన్స్ లిమిటెడ్‌ ఛైర్మన్‌.

Share