1889-03-08 – On This Day  

This Day in History: 1889-03-08

1889 : బిశ్వనాథ్ దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, న్యాయవాది, పరోపకారి. బ్రిటీష్ ఇండియా ఒడిశా ప్రావిన్స్‌ ప్రధానమంత్రి. ఒడిశా 7వ ముఖ్యమంత్రి.

ఉత్తరప్రదేశ్ గవర్నర్‌.

 మద్రాస్ ప్రావిన్స్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు .ఒడియా మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. ఒరిస్సాకు ప్రాతినిధ్యం వహిస్తూ భారత రాజ్యాంగ సభ సభ్యుడు అయ్యాడు .] 1966లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.

Share