This Day in History: 1927-06-01
1927 : జస్టిస్ సబ్యసాచి ముఖర్జీ జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 20వ ప్రధాన న్యాయమూర్తి. కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. భోపాల్ గ్యాస్ లీక్ యాక్ట్ (భోపాల్ సెటిల్మెంట్ యాక్ట్) వ్యర్థతను పరిశీలించడానికి సుప్రీం కోర్ట్ ప్యానెల్కు నాయకత్వం వహించాడు. పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధాన న్యాయమూర్తి.
