This Day in History: 1882-08-01
భారతరత్న
పురుషోత్తమ దాస్ టాండన్ 🔴
జననం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ‘రాజర్షి’ బిరుదు పొందాడు. ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్షడు.
భారతదేశ విభజనను వ్యతిరేకిస్తూ, హిందీ భారతదేశ అధికార భాష హోదాను సాధించడంలో కృషికి ప్రసిద్ధి చెందాడు.
మత మార్పిడిని ఖండించాలని రాజ్యాంగ సభలో వాదించాడు.
ఉత్తరప్రదేశ్లో గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించినందుకు ‘యూపీ గాంధీ’ అని పిలవబడ్డాడు.
స్వాతంత్ర్య సమరంలో చేసిన కృషి, హిందీ భాషా ప్రచారం, మరియు రాజకీయ సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రదానం చేయబడింది.
