1937-12-02 – On This Day  

This Day in History: 1937-12-02

1937 : పద్మ భూషణ్ మనోహర్ గజానన్ జోషి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి. లోక్ సభ స్పీకర్. శివసేన లీడర్. లోక్ సభ, రాజ్య సభ, శాసనసభ 4సభలకు ఎన్నికైన రెండవ భారతీయుడు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి. కోహినూర్ సాంకేతిక/వృత్తి శిక్షణా సంస్థను ప్రారంభించాడు. కోహినూర్ బిజినెస్ స్కూల్ & కోహినూర్-ఐఎంఐ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ స్థాపించాడు. 1993 అల్లర్ల సమయంలో ముస్లింలపై హింసను ప్రేరేపించిన బాల్ థాకరే తో పాటు జోషి పేరు కూడా ఉంది.

Share