This Day in History: 1994-08-03
డాక్టర్ పి వెణుగోపాల్ భారతదేశపు మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించాడు.
1994 ఆగస్టు 3న న్యూఢిల్లీ ఎయిమ్స్లో భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించబడింది. భారతదేశపు హృదయ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పనంగపల్లి వెణుగోపాల్ నేతృత్వంలో 20 మంది వైద్యుల బృందంతో దేవిరాం అనే పేషెంట్ కు గుండె మార్పిడి చేశారు. ఈ ఘట్టం భారత వైద్యరంగ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
