1929-03-04 – On This Day  

This Day in History: 1929-03-04

1929 : పద్మ భూషణ్ కోమల్ కొఠారి జననం. భారతీయ జానపద శాస్త్రవేత్త, జాతి శాస్త్రవేత్త. పశ్చిమ రాజస్థాన్ జానపద సంప్రదాయాల పరిశోధన మరియు డాక్యుమెంటేషన్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు.

 కొఠారీ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ మరియు పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్నాడు . కోమల్ కొఠారి సాంస్కృతిక స్మృతిని కాపాడేందుకు శ్రమించి, జానపద సంగీతం యొక్క అనేక రికార్డింగ్‌లు చేశాడు.

Share