1935-05-04 – On This Day  

This Day in History: 1935-05-04

1935 : పద్మశ్రీ దలీప్ కౌర్ తివానా జననం. భరతీయ నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, ప్రొఫెసర్.  సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పంజాబీ సాహిత్యంలో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ.  పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం డీన్‌.

Share