This Day in History: 1933-07-04
1933 : కొణిజేటి రోశయ్య జననం. భరతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. కర్ణాటక 17వ గవర్నర్. తమిళనాడు 13వ గవర్నర్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది.