1989-03-05 – On This Day  

This Day in History: 1989-03-05

1989 : పద్మ భూషణ్ పృథ్వీ సింగ్ ఆజాద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాద విప్లవకారుడు. హిందుస్తాన్ ‘గదర్’ అంతర్జాతీయ రాజకీయ ఉద్యమ పార్టీ సహ-వ్యవస్థాపకుడు.

స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైలులో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు.

Share