This Day in History: 1997-09-05
భారతరత్న
మదర్ థెరిసా 🔴
(ఆగ్నెస్ గోంక్షే బోజాక్షియు)
మరణం.
అల్బేనియన్ భారతీయ రోమన్ కాథలిక్ సన్యాసిని, మిషనరీ, మానవతావాది, సామాజిక కార్యకర్త, నోబెల్ గ్రహీత.
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు.‘సెయింట్ థెరిసా ఆఫ్ కలకత్తా’ బిరుదు పొందింది.
“మదర్ థెరీసా: ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్?” అనే మూడు భాగాల స్కై డాక్యుమెంటరీ సిరీస్ (2022) ఆమె జీవితం, సేవలు మరియు వివాదాస్పద అంశాలను పరిశీలిస్తుంది.
పద్మశ్రీ, జవహర్లాల్ నెహ్రూ అవార్డు, భారతరత్న, నోబెల్ బహుమతి లాంటి అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందింది.
