1922-07-07 – On This Day  

This Day in History: 1922-07-07

Padmanabha Pillai Gopinathan Nair1922 : పద్మశ్రీ పద్మనాభ పిళ్లై గోపీనాథన్ నాయర్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, గాంధేయవాది. జమ్నాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత. మహాత్మా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్.

Share