This Day in History: 1975-10-07
1975 : పద్మ భూషణ్ డివిజి (దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప) మరణం. భారతీయ కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త.
ఆయన సుప్రసిద్ధమైన రచన ‘మంకు తిమ్మన కగ్గ’ మధ్యయుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞుని వచనాలను పోలి ఉంటాయి. ‘శ్రీమద్ భగవద్గీత తాత్పర్య’ అనే పుస్తకాన్ని వ్రాశాడు. దీనికి ‘జీవన ధర్మ యోగ’ అనే మరో పేరు కూడా ఉంది. ఈ పుస్తకానికి 1967లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
