1893-11-08 – On This Day  

This Day in History: 1893-11-08

1893 : పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు జననం. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కర్నాటక సంగీత వయోలిన్ విద్వాంసులలో ఒకడు. ఆయన పాక్షికంగా అంధుడు. సంగీత కళానిధి అవార్డు, సంగీత నాటక అకాడమీ, రాజా లక్ష్మీ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ పురస్కారం లభించింది. భారతీయ తపాలా ఆయన శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు.

Share