1977-11-08 – On This Day  

This Day in History: 1977-11-08

1977 : పద్మ భూషణ్ బి ఎన్ రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి) మరణం. భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రంగస్థల నటుడు. ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన గాంధీజీ ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందింది. దాదాసహేబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి దక్షిణ భారతీయుడు. కలైమామణి, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు  గౌరవ డాక్టరేట్లు, శాసనమండలి సభ్యత్వం లభించాయి. 

Share