1997-06-11 – On This Day  

This Day in History: 1997-06-11

1997 : పద్మ భూషణ్ మిహిర్ సేన్ మరణం. భారతీయ స్విమ్మర్, న్యాయవాది, వ్యాపారవేత్త. డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి.ఒక క్యాలెండర్ సంవత్సరం లో 5 ఖండాల మహాసముద్రాలను ఈత కొట్టిన ఏకైక వ్యక్తి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కడు. లార్డ్ ఫ్రేబెర్గ్ సర్టిఫికేట్, పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి పురస్కారాలు లభించాయి.

Share