1892-08-12 – On This Day  

This Day in History: 1892-08-12

1892 : పద్మ భూషణ్ కల్లిదైకురిచ్చి అయ్య నీలకంఠ శాస్త్రి జననం. భారతీయ చరిత్రకారుడు, అధ్యాపకుడు. ఆల్-ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు. UNESCO యొక్క ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ డైరెక్టర్‌.

Share