This Day in History: 1935-12-12
1935 : పద్మ విభూషణ్ రాధేశ్యామ్ ఖేమ్కా జననం. భారతీయ పాత్రికేయుడు, సంపాదకుడు. గీతా ప్రెస్ చైర్పర్సన్. “కల్యాణ్ పత్రిక”తో సహా అనేక మతపరమైన పత్రికలకు సంపాదకుడు. సాహిత్యం మరియు విద్యకు ఆయన చేసిన కృషికి మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది.