This Day in History: 2021-08-14
విభజన భయానక దినోత్సవం (ఇండియా) భారతదేశంలో అధికారిక స్మారక దినం, దీనిని ప్రతి ఆగస్టు 14న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది 1947లో భారతదేశ విభజన వల్ల ప్రభావితమైన వారి పోరాటాలు మరియు బాధలను స్మరించుకోవడానికి స్థాపించబడింది. విభజన భయానక దినోత్సవాన్ని 2021లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్థాపించాడు.
